అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణంలోని 12, 28, 29, 30 వార్డులలో రూ. 53 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, వార్డు నాయకులు, మహిళలు, యువకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.