ఎన్నికల నిర్వహణకు 1,786 మంది సిబ్బంది

ఎన్నికల నిర్వహణకు 1,786 మంది సిబ్బంది

CTR: 175 కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1,786 మంది సిబ్బంది పాల్గొంటారని ఆర్వో శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల కోసం నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక ఎన్నికల నిర్వహణలో భాగంగా 270 మంది పిఓలు, 286 మంది ఏపీవోలు, 1,141 మంది ఓపివోలు, 89 మంది మైక్రో అబ్జర్వర్లు, 26 మంది సెక్టోరియల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు.