ఆదోనిలో YSR కాంగ్రెస్ పార్టీలోకి దంపతుల చేరిక

ఆదోనిలో YSR కాంగ్రెస్ పార్టీలోకి దంపతుల చేరిక

KRNL: ఆదోని మండలం మండిగిరి పంచాయతీకి చెందిన కురువ వాసుదేవ్, అన్నపూర్ణ దంపతులు ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేకపోయారని వారు విమర్శించారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.