ధర్మవరంలో సీనియర్ పాత్రికేయులకు ఆత్మీయ సన్మానం

ధర్మవరంలో సీనియర్ పాత్రికేయులకు ఆత్మీయ సన్మానం

సత్యసాయి: ధర్మవరంలోని ఎన్జీవో హోమ్‌లో జేఏపీ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుల ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న పత్రికా మిత్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమాజ హితం కోసం, ప్రజల గొంతుకగా నిలిచే పాత్రికేయుల సేవలు అపూర్వమని కొనియాడారు.