ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?

భారత్ ఏ- ఇంగ్లండ్ ఏ మధ్య జరుగుతున్న అనధికార టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 557 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ కరుణ్ నాయర్ (204) డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ జట్లు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 237/2 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ టామ్ హెయిన్స్(103*) సెంచరీ చేశాడు.