‘ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు?’

‘ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు?’

TG: 'ఇండి' కూటమి జూదంలో సుదర్శన్ రెడ్డి బలిపశువు కావొద్దని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు ఎంపిక చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలకు మంత్రి పదవులు కూడా ఇవ్వరని విమర్శించారు. ఎన్డీఏ బలపర్చిన ఓబీసీ అభ్యర్థి ఉపరాష్ట్రపతి అవుతారని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.