ప్రజా సమస్యల పరిష్కారానికి ఛైర్మన్‌కు వినతి

ప్రజా సమస్యల పరిష్కారానికి ఛైర్మన్‌కు వినతి

WNP: అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్‌ను వనపర్తి పట్టణ పుర ఛైర్మన్ మాధవి రమేష్‌కు కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డు వెడల్పు పనులు వేగవంతం చేయాలని, నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని, మెయిన్ రోడ్ ఆక్రమణలను తొలగించాలన్నారు. టౌన్ హాల్, సమీకృత మార్కెట్ భవనాలను త్వరగా అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.