సురుటుపల్లి ఆలయంలో ఉండి లెక్కింపు

సురుటుపల్లి ఆలయంలో ఉండి లెక్కింపు

TPT: నాగలాపురం మండలం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నందు హుండీలు, నిత్య అన్నదానం హుండీల ద్వారా రూ. 12,70,408 ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వహణ అధికారి పి. లత తెలిపారు. తిరుపతి డివిజన్ దేవాదాయ శాఖ తనిఖీదారులు పి. పని రాజశయన పర్యవేక్షణలో, హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.