కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం

కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం

KMR: కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విక్టర్, మదన్మోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు.