విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.4.40 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.4.40 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.4.40 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1,324 మంది స్వామివారిని దర్శించుకోగా, 24 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. అలానే 6,325 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.