రామచంద్రాపురంలో హర్షిత్రెడ్డి పర్యటన
TPT: YSRCP విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి గురువారం రామచంద్రాపురం మండలంలో పర్యటించారు. నెత్తకుప్పంలో మండల వైస్ ఎంపీపీ లావణ్య చంద్రబాబుల కుమార్తె దివ్య వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైయ్యరు. అనారోగ్యంతో ఉన్న రూపసుందర్ను పరామర్శించడంతో పాటు, ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకుడు మధుసూదన్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.