'చిన్నారి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం అందజేత'

NTR: విజయవాడకు చెందిన 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్తో బాధపడుతూ HCG క్యాన్సర్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి పటాన్చెరు "సింహ వాహిని ఫౌండేషన్" రూ. 37,050 సహాయం అందించింది. ఈ ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి సభ్యులతో కలిసి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ వీరికి తోడుగా నిలవాలని వంశీ రెడ్డి కోరారు.