నిరుద్యోగులకు గుడ్ న్యూస్

SKLM: నరసన్నపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9న జాబ్ మేళా జరగనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేళాలో పలు కంపెనీలు హాజరుకానున్నాయి. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయిరామ్ తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.