VIDEO: శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళన
HYD: శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంతో వారు నిరసనకు దిగారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం ఇంకా స్టార్ట్ కాకపోవడంతో బోర్డింగ్ గేట్కు అడ్డంగా బైఠాయించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.