ఇంకా తెలియని మృతుడి ఆచూసి

ఇంకా తెలియని మృతుడి ఆచూసి

ప్రకాశం: జరుగుమల్లి(మం) కేబిట్రగుంట గ్రామసమీపంలోని పాలేరువాగులో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మృత దేహంను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలురిమ్స్‌కు తరలించారు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో SMలో, ఇతరపోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు.