తెలంగాణ నుంచి 43 మంది ఎంపిక!

తెలంగాణ నుంచి 43 మంది ఎంపిక!

TG: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వీరంతా రాజీవ్‌ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సహాయం పొందిన వారే కావడం గమనార్హం.