'మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి'

'మాదకద్రవ్యాల  నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి'

KNR: మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, ఎక్సైజ్, అధికారులు మాదకద్రవ్యాల నియంత్రణ చేయాలని కోరారు.