కొల్లేరు సర్వేపై సమీక్షించిన అధికారులు

కొల్లేరు సర్వేపై సమీక్షించిన అధికారులు

W.G: కొల్లేరు పరీవాహక ప్రాంతంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియపై బుధవారం ఆకివీడు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వేయర్ జాషువా సమీక్షించారు. డివిజన్, మండల స్థాయి సర్వేయర్లకు సర్వే ప్రక్రియను వేగవంతంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్వేయర్లు పాల్గొన్నారు.