చింతలపూడిలో పింఛన్ పంపిణీ 93.75% పూర్తి

చింతలపూడిలో పింఛన్ పంపిణీ 93.75% పూర్తి

ELR: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లు 93.75% పూర్తయ్యాయని చింతలపూడి కమిషనర్ రాంబాబు తెలిపారు. ఐదు సచివాలయాలకు మొత్తం 2,695 పింఛన్‌ దారులు ఉండగా రూ.1,21 లక్షల పంచవలసి ఉంది. ఒకటో తేదీ పూర్తి అయ్యేనాటికి 2,539 పింఛన్‌ దారులకు రూ.1,13,70,500 పంపిణీ చేసిన మిగిలిన 156 పింఛన్‌ దారులకు గురువారం పూర్తి చేస్తామని తెలిపారు.