పుంగనూరుకు నూతన కోర్టు మంజూరు
CTR: పుంగనూరు కోర్ట్ సముదాయంలో రెండవ అదనపు సివిల్జడ్జి, జూడిషియల్ మెజిస్ట్రేట్ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 3 కోర్టులతో కలిపి పట్టణంలో 4 కోర్టుల్లోను కేసులు పరిష్కరించనున్నారు. కేసులను వేగంవంతంగా పరిష్కరించేందుకు అదనపు కోర్టు మంజూరు కావడంపై న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్కుమార్ హర్షం వ్యక్తపరిచారు.