ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే

KDP: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలోని ద్వారకా నగర్లో ఆమె నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.