పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమం

పాఠశాలలో ముందస్తు బడిబాట కార్యక్రమం

SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కట్కూరి ముఖేష్ మాట్లాడారు. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.