విద్యుత్ అమరులకు విప్లవ జోహార్లు

విద్యుత్ అమరులకు విప్లవ జోహార్లు

SKLM: విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా 2000వ సంవత్సరం ఆగస్ట్ 28న హైదరాబాద్ బషీర్ బాగ్ వద్దా నిరసన తెలిపిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఎచ్చెర్ల మండల కేంద్రంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అమరులైన కామ్రేడ్స్‌కు నివాళులర్పించారు.