నేడు రాయచోటికి మంత్రి మండిపల్లి రాక

నేడు రాయచోటికి మంత్రి మండిపల్లి రాక

అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి పర్యటన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2:00 గంటలకు యండపల్లి కాలభైరవ స్వామి దేవస్థానం కార్యక్రమంలో, సాయంత్రం 4:00 గంటలకు మాధవరం మూలపల్లిలో ముడి రఘుపతి నాయుడు కుటుంబాన్ని పరామర్శించగా, సాయంత్రం 5:00 గంటలకు చెన్నముక్కపల్లి మస్జిద్-ఏ-సఫురా వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.