రేపు చివరి వన్డే.. క్లీన్ స్వీప్పై భారత్ కన్ను!
భారత్-A, సౌతాఫ్రికా-A జట్ల మధ్య చివరి అనధికారిక వన్డే రేపు రాజ్కోట్లో జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్-A విజయం సాధించింది. ఈ చివరి వన్డేలో కూడా గెలిచి, సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు, సౌతాఫ్రికా-A ఈ చివరి మ్యాచ్లోనైనా గెలిచి, తమ పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తోంది.