రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ సీఎం వై. ఎస్ జగన్

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ సీఎం వై. ఎస్ జగన్

HYD: ఏపీ మాజీ సీఎం వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు వెళ్లి, అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.