ఈనెల 24న నెల్లూరుకు డిప్యూటీ స్పీకర్ రాక

ఈనెల 24న నెల్లూరుకు డిప్యూటీ స్పీకర్ రాక

NLR: డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణ రాజు నెల్లూరు జిల్లాకు ఈనెల 24న రానున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం తిరుమల నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు 10.30 గంటలకు చేరుకుంటారు. తర్వాత తాడేపల్లికి వెళ్తారు.