ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలి : కాకాణి

ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలి : కాకాణి

NLR: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే ఇమామ్, మౌజాన్లను  చేస్తుదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇమామ్, మౌజాన్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన CM చంద్రబాబు హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు.