నేడు ధూళిమిట్టకు ఎమ్మెల్యే పల్లా

నేడు ధూళిమిట్టకు ఎమ్మెల్యే పల్లా

SDPT: ధూళిమిట్ట మండలంలో నేడు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించనున్నట్లు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద యాదగిరి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ధూళిమిట్ట తహశీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనలని కోరారు.