ఘనంగా సీతారామాలయానికి శంకుస్థాపన

ఘనంగా సీతారామాలయానికి శంకుస్థాపన

VSP: సింహాచ‌లం సమీపంలోని శ్రీనివాసనగర్‌లో శ్రీ సీతారామాలయం ఘనంగా నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఆలయం నిర్మించాలని చాలా కాలంగా భావించి, గ్రామస్తుల సమన్వయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు రాపర్తి త్రివేణి వరప్రసాద్, కన్నా దంపతులు, గంట్ల శ్రీ‌నుబాబు తదితరులు పాల్గొన్నారు.