'పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'
SRCL: పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలోని ఉన్నత పాఠశాలలో ప్రోత్సహించటంపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక నేరాల నివారణ, ఫోక్సో చట్టం కింద ఉన్న కఠిన శిక్షలు, బాధిత పిల్లల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.