ఎరువుల కొరతను తీర్చాలని కేంద్ర మంత్రిని కలిసిన పెద్దపల్లి ఎంపీ

ఎరువుల కొరతను తీర్చాలని కేంద్ర మంత్రిని కలిసిన పెద్దపల్లి ఎంపీ

PDPL: కేంద్ర మంత్రి, పార్లమెంటరీ ఫర్టిలైజర్స్ కమిటీ ఛైర్మన్ క్రిటి ఆజాద్‌ను మంగళవారం కలిసి యూరియా కొరతను ప్రస్తావించినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని, తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.