'టారిఫ్‌పై బహిరంగ విచారణ'

'టారిఫ్‌పై బహిరంగ విచారణ'

VZM: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా సర్కిల్ ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఎం.లక్ష్మణరావు తెలిపారు. ఈ విచారణ హైబ్రిడ్ విధానంలో ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.