పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ADB: సీజనల్ వ్యాధులను నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ ఖమర్, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాలోని వార్డ్ నెంబర్ 48, 49 లోని కాలనీలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ దోమల వృద్ధి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. చుట్టూ పక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.