కిడ్నీ బాధితుడికి రూ.30 వేలు ఆర్థిక సాయం

కిడ్నీ బాధితుడికి రూ.30 వేలు ఆర్థిక సాయం

కోనసీమ: పోలవరం మండలం కేసనకూరుపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ తన రెండు కిడ్నీలు పాడై అత్యవసర చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూటమి నాయకులు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. వారి ధీనస్థితికి స్పందించిన మంత్రి తక్షణ సహాయంగా రూ. 30 వేలు చెక్కును అందజేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.