గ్రామ సభలో పాల్గొన్న ఎండీవో

ప్రకాశం: అద్దంకి మండలం సింగరకొండ గ్రామపంచాయతీ నందు గురువారం పీఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలి యువజన పథకంకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీవో సింగయ్య పాల్గొని పథకం యొక్క ఉపయోగాలు గురించి ప్రజలకు వివరించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సింగయ్య చెప్పారు.