విఘ్నేశ్వరుని అన్నదాన ట్రస్ట్‌కు విరాళం

విఘ్నేశ్వరుని అన్నదాన ట్రస్ట్‌కు విరాళం

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం కాకినాడ కు చెందిన నరహరశెట్టి రవి కృష్ణ, వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.25,000 లు సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు.