భారీ మొత్తంలో యాదాద్రీశుని నిత్య ఆదాయం
BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు నిన్న రూ. 50,02,889 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రవి నాయక్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.2,35,900, బ్రేక్ దర్శనాలతో రూ.2,05,500, VIP దర్శనాలతో రూ.3,75,000, ప్రసాద విక్రయాలతో రూ.10,51,185, కార్ పార్కింగ్తో రూ.3,18,000, వ్రతాలతో రూ.19,64,000, పాత గుట్ట రూ.3,53,000 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.