24న విజలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

24న విజలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఈనెల 24న (సోమవారం) నిర్వహించనున్నట్లు MRO రాము శుక్రవారం తెలిపారు. సోమవారం ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.