'నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్'

'నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్'

NZB: ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తు నవంబర్ 15న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీ. ఎన్ భారత లక్ష్మీ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్‌లో CP సాయి చైతన్య న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.