'అమృత మహోత్సవాలు జయప్రదం చేయాలి'
SRD: డిసెంబర్ 7 నుంచి జరిగే బసవలింగ పట్ట దేవర అమృత మహోత్సవాలు జయప్రదం చేయాలని బాల్కి మఠం పీఠాధిపతి బసవలింగ స్వామి, మా లింగస్వామి అన్నారు. గురువారం ఖేడ్ పట్టణంలో అమృత మహోత్సవాలు కరపత్రాలను ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి, నాగేష్ శెట్కార్తో కలిసి ఆవిష్కరించారు. 21 వరకు జరిగే మహోత్సవాల్లో ప్రవచనాలతో పాటు ఉదయం, సాయంత్రం యోగా ఉంటుందన్నారు.