రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

NLR: నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే SI హరిచందన తెలిపారు. మృతుడి వయస్సు 40-50 ఏళ్ల మధ్య ఉంటుందని చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుంచి జారిపడినట్లు అనుమానిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఆమె కోరారు.