ఆర్టీసీ బస్టాండ్‌లో యాచకురాలు మృతి

ఆర్టీసీ బస్టాండ్‌లో యాచకురాలు మృతి

NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో యాచిస్తూ జీవనం కొనసాగిస్తున్న ధన్వాడకు చెందిన లలిత (65) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. లలిత భర్త గత ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఒంటరిగా ఉంటూ గ్రామంలో యాచిస్తూ జీవనం కొనసాగిస్తుండేది. లలిత ధన్వాడ మండల కేంద్రానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.