రైతులకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం

రైతులకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం

KDP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో రైతులకు శుభవార్త చెప్పనున్నాయి. దీపావళి కానుకగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు రూ.2 వేలు విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు రూ.5 వేలు కూడా జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో రైతుల ఖాతాల్లో రూ. 7,000 వేలు చొప్పున జమ కానున్నాయి.