భీమవరం డీఎస్పీ హెచ్చరిక
W.G: ఆకివీడులో ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆకివీడులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.