పన్నులు కట్టకపోతే చట్టపరమైన చర్యలు

పన్నులు కట్టకపోతే చట్టపరమైన చర్యలు

PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీకి రూ.11 కోట్ల పన్ను ఆదాయం వచ్చిందని ఆర్వో సుబ్బారావు తెలిపారు. ఆదాయ రాబడిలో ఇది రాష్ట్రంలో 35వ స్థానంలో ఉందన్నారు. బకాయిలపై వడ్డీ రాయితీని ఏప్రిల్ ఆఖరు వరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలన్నారు. పన్నులు చెల్లించని వారిపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.