శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 45 అర్జీలు

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్కు 45 అర్జీలు

SKLM: మీ కోసం కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన వినతులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 45 ఫిర్యాదులు వచ్చాయి.