ధారూర్ వీధుల్లో జోరుగా ప్రచారాలు

ధారూర్ వీధుల్లో జోరుగా ప్రచారాలు

VKB: ధారూర్ మండల పరిధిలోని నాగారంలో సీనియర్ నాయకులు జోగు అనంతయ్య భార్య భాగ్యమ్మ నాగారం నుంచి సర్పంచ్ అభ్యర్థినిగా నిలబడ్డారు. ఈ రోజు గ్రామంలోని గల్లీలలో నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. రింగు గుర్తును ఓటు వేసి తనకు గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, సులేమాన్, బాలయ్య, రమేష్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.