జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి

జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి

కోనసీమ: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు మంగళవారం జరుగుతున్న జనవాణి కార్యక్రమంలో పీ.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జనసేన నాయకులతో కలిసి పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన బాధితుల అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.