'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం లక్ష్యం'
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ టి.చంద్ర శేఖర్ అన్నారు. ఆమదాలవలస స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని చంద్రశేఖర్ పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.